KRNL: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. 10.30గంటలకి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరిగే RU నాలుగో కాన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొంటారని పలువురు అధికారులు పేర్కొన్నారు.