NLR: అల్లూరు పట్టణంలోని శ్రీ పోలేరమ్మ తల్లి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థాన అధికారులు సోమవారం చేపట్టారు. దాదాపుగా ఎనిమిది నెలలకు గాను రూ.4,69,840 వచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్, ఆలయ కార్య నిర్వహణ అధికారి, దేవస్థాన సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.