W.G: మాజీ ఎమ్మెల్యే వైటి రాజా కుటుంబ సభ్యులను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం పరామర్శించారు. వైటి రాజా తల్లి రాజేశ్వరి దేవి మృతి చెందడంతో గురువారం ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజేశ్వరి దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.