SRPT: జిల్లాకేంద్రంలోని జమ్మిగడ్డలో గలన్యూ జనరేషన్ స్కూల్లో జనవరి 25న తనతండ్రి దారోజు జానకిరాములు జ్ఞాపకార్థం మెగా ఉద్యోగమేళ నిర్వహిస్తున్నట్లు దారోజు జానకిరాములు ఫౌండేషన్ చైర్మన్ దారోజు భాగ్యరాజు తెలిపారు. ఆదివారం సూర్యాపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగయువతకు టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సహకారంతోనిర్వహిస్తున్నారనారు.