SDPT: పటాన్ చెరులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల విహార యాత్రకు పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ రూ. 30వేల ఆర్థికసాయం చేశారు. విద్యార్థులకు చదువుతోపాటు లోకజ్ఞానం చాలా అవసరం అన్నారు. విహార, విజ్ఞాన యాత్రలకు వెళ్లడం కొత్త విషయాలు తెలుస్తాయని చెప్పారు.