HYD: కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొని బిల్లులు చెల్లించలేని నిజమైన పేదలు సీఎం ఆర్ఎఫ్ లబ్ధి పొందాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు. శుక్రవారం రిజ్వానా సుల్తానాకు మంజూరైన రూ. 2 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరంతరం కొనసాగుతుందని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.